తణుకు పట్టణంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్ నందు జరిగిన “బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ” (Recalling Nara Chandrababu Naidu Manifesto చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెస్తూ) ప్రకాశం జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు ” కారుమూరి వెంకట నాగేశ్వరరావు” అధ్యక్షతన తణుకు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణ రాజు గారు, నర్సాపురం పార్లమెంట్ ఇంచార్జి శ్రీమతి గూడూరి ఉమాబాల […]
పెరవలి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం
నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, పెరవలి దీప్తి ఫంక్షన్ హాల్ నందు పెరవలి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య సేవలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్
రజకుల చెరువును పునః ప్రారంభించిన
ఉండ్రాజవరం మండలం,ఉండ్రాజవరం రజకుల పేట నందు రజకుల చెరువును పునః ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ.కందుల దుర్గేష్
నిడదవోలు రోటరీ క్లబ్ 37వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
నిడదవోలు పట్టణం రోటరీ ఆడిటోరియం నందు నిడదవోలు రోటరీ క్లబ్ 37వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఈ సందర్భంగా 2025 ఎస్.ఎస్.సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ వేసి సత్కరించారు.
వల్లూరు లో ఏకలవ్య జయంతి వేడుకలు
ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం లో ఏకలవ్య సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏకలవ్య జయంతి సందర్బంగా గ్రామ పెద్దలు సమక్షంలో కేక్ కటింగ్ చేసి, స్వీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో కూటమి సభ్యులు తో పాటు జనసేన నాయకులు ఉమ్మడి పగోజిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్, జనసేన గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, ఆచంట మండలం జనసేన ఉపాధ్యక్షులు తోట ఆదినారాయణ మొదలగువార్ పాల్గొన్నారు.
పలువురికి జాతీయ స్థాయి అవార్డులతో ఘన సత్కారం
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కడపలో వందమంది కళాకారులతో జాతీయ కవి సమ్మేళనం కూచిపూడి నృత్య ప్రదర్శన సినీ సంగీత విభావరి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ గ్రంథాలయం కడపలో వందమంది కళాకారులతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జాతీయ కవి సమ్మేళనం, కూచిపూడి నృత్య ప్రదర్శన
మ్యాజిక్ డ్రైన్ తో పారిశుద్ధ్య సమస్యకు చెక్
మంత్రి కందుల దుర్గేష్ భూగర్భజలాల పెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గడమే లక్ష్యంగా మ్యాజిక్ డ్రైన్ల ను ఏర్పాటు చేసే అంశం పై కూటమి ప్రభుత్వం కసరత్తు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈ మేరకు మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు, తద్వారా కలిగే ప్రయోజనాలు, అకిరా మియావాకి విధానం తదితర అంశాల గురించి అధికారులనడిగి మంత్రి దుర్గేష్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అకిరా మియావాకి విధానంలో మొక్కలు నాటారు.
యువతకు ఉపాధికల్పనలో కూటమి ప్రభుత్వం ముందడుగు
మొదటి ఏడాదిలోనే 5.50 లక్షల ఉద్యోగాలు కల్పనకు కృషి ఈనెల 13న తణుకులో మెగా జాబ్ మేళా నిర్వహణ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మొదటి ఏడాదిలోనే దాదాపు రూ. 9.50 లక్షల కోట్లు పెట్టుబడితో సుమారు 5.50 లక్షలు
మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు
బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు నూతనంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమాలు అవగాహన కార్యక్రమంలో బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు తెలిపారు. శనివారం విఎంఆర్ ఎ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయం భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, దేశ ఐక్యత కోసం అసమాన కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా, బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణు కుమార్ రాజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అరుణ్










