వార్త‌లు

శ్రీ కృష్ణజన్మాస్టమి వేడుకల్లో పాల్గొన్న 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) 29వ వార్డు రామజోగిపేట ఏరియా గల్లీ క్రికెట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణజన్మాస్టమి వేడుకల్లో 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ పాల్గొనడం జరిగింది. నిర్వాహకులు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుడి విగ్రహానికి పసుపు, కుంకుమలతో, పంచామృతాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దశావతారాల్లో విష్ణు మూర్తి యొక్క అవతారమైన 8వ అవతారం కృష్ణుడని శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ […]

వార్త‌లు

ఎస్సీ రిజెర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త రాజకీయ కుట్ర దీన్ని రద్దు చేయాల్సిందే

డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్) మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర ఈ కుట్ర లో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి, దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకున్నటు

వార్త‌లు

79వ స్వాతంత్ర్య సందర్భంగా వక్తృత్వ పోటీలు – బహుమతులు ప్రదానం

79 స్వాతంత్ర్య సందర్భంగా తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కాలేజ్ నందు వక్తృత్వ పోటీలు మరియు బహుమతులు ప్రదానం. 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలో గల శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోమానవ ఆరోగ్యం మరియు సమాజం పై డ్రగ్స్ యొక్క ప్రభావం :డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర అనే అంశం పై వక్తృత్వ పోటీలు

వార్త‌లు

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయమని వెల్లడి పులివెందుల ఓటమి జగన్ రెడ్డికి చెంపదెబ్బ అన్న మంత్రి దుర్గేష్ పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఓటేసి కూటమిని గెలిపించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి విజయం సంతోషాన్నిచ్చిందన్నారు.కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ రావడం, వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చూస్తుంటే

వార్త‌లు

ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు

నెహ్రూనగర్ లో రూ.1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ గోడలు కట్టి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి దుర్గేష్ అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, క్రీడామైదానం, చిన్న కాశిరేవు బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని

వార్త‌లు

పులివెందులలో ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం

జగన్ అరాచక పాలనకు పులివెందులలో తెరపడింది పులివెందుల జడ్పిటిసి లతా రెడ్డి విజయం చారిత్రాత్మకం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడిపులివెందుల జడ్పిటిసి పీఠం తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలకు ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం వచ్చినట్లు అయ్యిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఆయన తణుకులో మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం ఎలా వస్తుందో అనేది పులివెందుల జడ్పిటిసి ఎన్నిక నిరూపించిందని అన్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజలను

వార్త‌లు

నిడదవోలులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్..స్వయంగా ద్విచక్రవాహనానికి జెండా కట్టుకొని బైక్ ను నడిపిన మంత్రి భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు: భారత జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ నిడదవోలు పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై, హర్

వార్త‌లు

నూతన సొసైటీ చైర్మన్, సభ్యులను అభినందించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన సొసైటీ ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ని నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు గజ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వడ్లూరు- తీపర్రు రహదారికి శంకుస్థాపన

సకాలంలో పనులు పూర్తి చేయాలని, రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశం వీలైనంత త్వరగా ప్రజలకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సూచన త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో నూతన రోడ్లు వేస్తామని వెల్లడి నియోజకవర్గంలో పుంత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం ఉండ్రాజవరం మండలం తీపర్రు వంతెన

వార్త‌లు

రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ యోజన

తాడిపర్రు నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా ర్యాలీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన రైతన్నలు, కార్యకర్తలు, నేతలు భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ..ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేసిన మంత్రి కందుల దుర్గేష్ రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల

Scroll to Top