ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థిoచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి,పిక్కి నాగేంద్ర.
పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలోని పట్టుభద్రుల ఓటర్స్ ని కలిసి కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా చేసిన అభివృద్ధిని,రాబోయే రోజులలో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరo గారికి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవాల్సినదిగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిని, పెదపూడి CHC మెడికల్ సిబ్బందిని,డ్వాక్రా మహిళ పట్టుభద్రుల ఓటర్లను కోరిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు, పెదపూడి మండల NDA నాయకులు, పెదపూడి గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


