మారుమూల ప్రాంతాలకు కూడా విద్య చేరాలి – ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
అంగన్వాడి పాఠశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొలిశెట్టి విద్య లేని మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యనీ అందించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు కొత్తకాలనీలో బుధవారం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ప్రాంతాల్లో పిల్లలు ఉన్న ఆ ప్రాంతానికి దూరంగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటున్నాయని అలాంటి కేంద్రాలను గుర్తించి మాకు […]










