వార్త‌లు

మారుమూల ప్రాంతాలకు కూడా విద్య చేరాలి – ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

అంగన్వాడి పాఠశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొలిశెట్టి విద్య లేని మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యనీ అందించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు కొత్తకాలనీలో బుధవారం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ప్రాంతాల్లో పిల్లలు ఉన్న ఆ ప్రాంతానికి దూరంగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటున్నాయని అలాంటి కేంద్రాలను గుర్తించి మాకు […]

వార్త‌లు

పల్లెల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వలక్ష్యం

దర్శిపరు గ్రామానికి చెత్తసేకరణకు నూతన ట్రాక్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం దర్శిపరు గ్రామానికి చెత్త సేకరణ ట్రాక్టర్ నీ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పల్లెల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వంలో చెత్త సేకరణకు డబ్బులు తీసుకుని వారి జేబులోకి వేసుకున్న వైనం చూసాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి

వార్త‌లు

రేలంగి గ్రామంలో భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి 100వ జయంతి

భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి 100వ జయంతిని ఇరగవరం మండలం రేలంగి గ్రామ బూత్ నెంబర్ 162 లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు నార్నితాతాజీ , మండల అధ్యక్షులు కాట్నం పరిపూర్ణం జనరల్ సెక్రెటరీ శీలబోయిన శ్రీనివాస్, గిద్ద రాంబాబు, గుడాల నరసింహమూర్తి, పతివాడ శివప్రసాద్, ఆకుల కృష్ణ, దాసిరెడ్డి నాగరాజు, మల్లిపూడి నాగవరప్రసాద్ బిజెపి నాయకులు కార్యకర్తలు వాజ్పేయి పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ

వార్త‌లు

సీపీఐ శత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు

సీపీఐ శత వార్షికోత్సవాలను పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించి వందేళ్ళ ఉద్యమ పోరాట చరిత్ర వివరించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ శత వార్షికోత్సవాల వాల్ పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో వందలాది మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారన్నారు.భూమి కోసం, భుక్తి కోసం, శ్రమ జీవుల బానిసత్వ

వార్త‌లు

ఘనంగా పాలి గ్రామంలో భారతరత్నఅటల్ బీహారి వాజ్పేయి 100వ జయంతి

అత్తిలి మండలం పాలి గ్రామంలో పోలింగ్ బూత్ No: 153 లో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారి వాజ్పేయి 100వ జయంతి, సుపరిపాలన దినోత్సవం ఈ సందర్భంగా 153 పోలింగ్ బూత్ నూతన అధ్యక్షులు మల్లిడి కలికిరెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ సభ్యులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి దాత భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన

వార్త‌లు

సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యం – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బి.టి, సి.సి రోడ్ల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రోక్లైన్ నడుపుతూ పనులు ప్రారంభించిన మంత్రి దుర్గేష్ మరో నాలుగైదు నెలల్లో రూ. 30 కోట్లతో రోడ్లపై ప్రత్యేక దృష్టి.. ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న మంత్రి

వార్త‌లు

సిసలైన నాయకుడికి నిలువెత్తు నిదర్శనం – భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన మంత్రి కందుల దుర్గేష్ నేషనల్ హైవే లకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ తన లాంటి ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాత, మార్గదర్శి వాజ్ పేయ్ అని వెల్లడించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు : రాజకీయం, సాహిత్యం సమపాళ్లల్లో నడిపించిన నాయకులు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్

వార్త‌లు

ఉండ్రాజవరంలో భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ శతజయంతి

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం గ్రామంలో భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ శతజయంతి కార్యక్రమం బిజేపి నాయకుల ఆద్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బిజేపి నాయకునిగా, ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలు అందించిన వాజ్ పేయి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చిట్టూరి సాయిబాబు, ఆకెళ్ళ శ్రీనివాసరావు, బి. షర్మిల, ఏలేశ్వరపు భాస్కరరావు, ఏలేశ్వరపు

వార్త‌లు

పశువధశాలను మూసేవరకు శాంతియుత దీక్షలు

తేతలి గ్రామంలో నడుస్తున్న లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పశువుల వద్ద శాల మూసివేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తేతలి గ్రామాల్లో గత నెల రోజులుగా వివిధ వర్గాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం తేతల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామానికి చెందిన వందలాదిమంది మహిళలు తరలివచ్చారు అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన సామాజిక సేవ కార్యకర్తలు పాల్గొన్నారు గో సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, రామరాజ్యం వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి తదితరులు

వార్త‌లు

అందరికీ ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యం – రూ 1 కోటి 67 లక్షలు విలువ కల 27 మినీ ట్రాక్టర్లు పంపిణీ.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు,ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ … మంగళవారం స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న పరిణయ కళ్యాణ మండపంలో జరిగిన స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1 కోటి 67 లక్షలు విలువగల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు సంయుక్తంగా పంపిణీ చేశారు. మంత్రి వర్యులు,

Scroll to Top