వార్త‌లు

ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం

రానున్న ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.తాడేపల్లిగూడెం (అక్టోబర్ 10)రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ను తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్తి సహాయసహకారాలు అందిస్తానని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరలకే నిత్యవసరాలు వస్తువులు అందించే కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని అపరిష్వృతంగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ ను, షటిల్ […]

వార్త‌లు

వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జెసి రాహుల్ కుమార్ రెడ్డి

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలంపురం కేంద్రంగా నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవలు అందిస్తున్న వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందినీయమని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. పెంటపాడు మండలం అలంపురంలో వెంకటరమణా చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను వివిధ సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ట్రస్ట్ ఫౌండర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ప్రత్తిపాడు గ్రామపంచాయతీ కి వాటర్ ట్యాంకర్ ను బహుకరించారు. వాటర్ ట్యాంకర్ ను రాహుల్ కుమార్ రెడ్డి

వార్త‌లు

రతన్ టాటా మృతికి సంతాపం

రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రతన్ టాటా గారు పరిచయం అక్కరలేని పేరు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. టాటా గ్రూప్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో కొనసాగిస్తూ అనేక నూతన ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేశారు. నానో కారు ఆయన

వార్త‌లు

ఘనంగా దసరా ఉత్సవాలు ఉండ్రాజవరంలో

సౌభాగ్య ప్రదాయిని అభయ స్వరూపిణి ఉండ్రాజవరపుర గ్రామదేవత అయిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మతల్లి దసరా మహోత్సవాల సందర్భంగా దాస సాహిత్య తిరుమల తిరుపతి దేవస్థానం (ఉండ్రాజవరం ) ఉప్పులూరి తులసి శ్రీనివాస్ గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి కోలాట భజనమండలి ఉండ్రాజవరం వారిచే గురువారం సాయంత్రం ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో కోలాట భజన జరుగగా భారీఎత్తున భక్తులరాకతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇట్

వార్త‌లు

నిడదవోలులో చేగువేరా 57వ వర్ధంతి

ప్రపంచ మానవాళి సమానత్వం కోసం తన ప్రాణాలను బలి ఇచ్చిన మహనీయులు. ప్రపంచ ప్రఖ్యాత విప్లవ యోధుడు “ఎర్నెస్ట్ చే గువేరా ‘ అందరికీ ఆదర్శప్రాయుడు అని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు అన్నారు చేగువేరా 57వ వర్ధంతి సందర్భంగా జువ్వల రాంబాబు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ చేగువేరా అంటే ఫ్యాషన్ కి సింబల్ కాదని, మనుషులంతా, ఒక్కటే ఆర్థిక వ్యత్యాసాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే విప్లవానికి

వార్త‌లు

తణుకులో చేగువేరా 57 వర్ధంతి – నివాళులర్పించిన సీపీఐ నాయకులు

పేదరికం, దోపిడీ, అసమానతలు లేని సమసమాజం కోసం జీవితాన్ని ధారబోసిన చేగువేరా ఆశయసాధనకు యువత పూనుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. మార్క్సిస్టు గెరిల్లా కమాండర్, క్యూబా సోషలిస్టు విప్లవకారుడు చెగువేరా 57 వ వర్ధంతి తి సందర్భంగా బుధవారం తణుకులో వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ చేగువేరా ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన సోషలిస్టు విప్లవకారుడన్నారు.దోపిడీ , అసమానతలు

వార్త‌లు

ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు శాలువాకప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు అందించవలసిన సేవలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సమావేశంలో

వార్త‌లు

శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది

శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది కార్యక్రమం గురువారం నిడదవోలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు నూతన వంగడాలు సాగు వివరాలు పంటల యొక్క ఉత్పత్తి పెంచడానికి, సాగుఖర్చు తగ్గించడానికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది అని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న

వార్త‌లు

ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక క్లాసులు

డా॥ హిప్నో కమలాకర్స్ “మైండ్ & పర్సనాలిటీ కేర్ – తణుకు” వారి ఆద్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 10 తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు ” సందర్భంగా విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక క్లాసులు నిర్వహించబడునని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సైకోథెరపిస్ట్ డా|| పి. రమేష్ కుమార్ తణుకులో వారి కార్యాలయంలో ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ వారం రోజులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో ఉచితముగా

వార్త‌లు

గీత కార్మికుల పాలసీని వెంటనే అమలు చేయాలి

ఓ మహాత్మా గీత కార్మిక పాలసీని వెంటనే ప్రకటించమని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ గీత కార్మికులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని బుధవారం నాడు అందజేశారు రాష్ట్ర సంఘం పిలుపును అనుసరించి బుధవారం నాడు కల్లు గీత కార్మికులు తణుకు లోని తాసిల్దార్ కార్యాలయం సమీపము గల గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి పాలసీ ప్రకటించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక

Scroll to Top