పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత – మంత్రి కందుల దుర్గేష్
** ఉండ్రాజవరం మండలం పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ** గడప గడపకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లు అందించి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించిన మంత్రి దుర్గేష్ ** ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ** అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ ** సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో సంతోషం వ్యక్తం […]










