వార్త‌లు

పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత – మంత్రి కందుల దుర్గేష్

** ఉండ్రాజవరం మండలం పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ** గడప గడపకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లు అందించి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించిన మంత్రి దుర్గేష్ ** ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ** అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ ** సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో సంతోషం వ్యక్తం […]

వార్త‌లు

వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులకు  రీ సర్వే పై అవగాహన

వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులకు  రీ సర్వే పై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మండలంలో పైలెట్ ప్రాజెక్టు  గ్రామంగా సత్యవాడ గ్రామాన్ని ఎంచుకున్నట్లు డిప్యూటీ తహాసిల్దార్ ఏ కనకదుర్గ సోమవారం తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామంలో నిర్వహించిన  అవగాహన ర్యాలీ లో ఆమె పాల్గొని,  మాట్లాడారు. ఈ సందర్భంగా జనవరి రెండవ తేదీ గురువారం గ్రామ సచివాలయం లో   గ్రామ సభ నిర్వహింపబడుతుందని  చెప్పారు. రీ సర్వే నిర్వహించేందుకు  మండలంలోని

వార్త‌లు

ఉండ్రాజవరం మండల మానవత శాఖ వైద్యఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం

ఉండ్రాజవరం మండల మానవత శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పాలంగి గ్రామంలో మానవతా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నలుగురికి ఐదు వేల చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా సంస్థ నుండి చెక్కులు మోర్త గ్రామానికి చెందిన 1. ఐసెట్టి ఏసుదాసు 2. కర్రీ రమణ 3. నెమళ్ళ లీలావతి 4. తాళం నాగమణి లకు మండల అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

వార్త‌లు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ మానవతశాఖలకు ఆదర్శంగా, దిశానిర్దేశం చేసేలాగా ఉన్నాయి – ఎన్. రామచంద్రారెడ్డి

తణుకు రోటరీక్లబ్ లో ఆదివారం జరిగిన ప్రాంతీయ సమావేశములో మానవత వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, అత్తిలి, భీమవరం, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పాలకొల్లు మండలాల మానవత శాఖలు ఆశయాలకు అనుగుణంగా సమర్ధవంతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలకు ఆదర్శంగా, దిశనిర్దేశం చేసేలాగా ఉన్నాయని అభినందించారు. కడప జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎ. రామాంజులరెడ్డి మాట్లాడుతూ

వార్త‌లు

చిన్నారి ప్రాణాలకు అండగా ఆరిమిల్లి

తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన చీలి సురేష్, అనూష దంపతుల 15 నెలల కుమార్తెకు గుండె సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సమస్యను విన్నవించుకోగా త్వరితగతిన హైదరాబాద్ స్టార్ హాస్పటల్ వైద్యులతో మాట్లాడి ఉచిత ఆపరేషన్ చెయించిన ఆరిమిల్లి. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగా చేయించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

వార్త‌లు

పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టు భర్తీ

** దరఖాస్తు చేసుకునేందుకు చివరి జనవరి 18 ** మౌఖిక ఇంటర్వూలు జనవరి 22 – పిడి దుర్గేష్ పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టును భర్తీ కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా, ఎ.పి.ఎం.ఐ.పి., పథక సంచాలకులు/ జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సదరు పోస్టు కు దరఖాస్తు చేసుకున్న

వార్త‌లు

ఎస్సి కులాల సర్వే జాబితాపై 31.12.2024 వరకు అభ్యంతరాల స్వీకరణ – కలక్టర్ పి.ప్రశాంతి

షెడ్యూల్డ్ కులాలకు చెందిన కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సర్వే ప్రక్రియ డిసెంబర్ 26 నుంచి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. షెడ్యూల్డ్ కులాల కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగిందని డిసెంబర్ 31 వరకూకులాల సర్వే వివరాల జాబితాను ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాబితాలో

వార్త‌లు

సర్వతోముఖాభివృద్ధి దిశగా నిడదవోలు – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులకు కృషి చేస్తున్నానన్న మంత్రి దుర్గేష్ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చి ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయము నందు మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి

వార్త‌లు

మనమంతా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడిచే శ్రామికులం.. జన సైనికులం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంథాను అవలంబిద్దామని జన సైనికులకు మంత్రి దుర్గేష్ పిలుపు ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 21 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ

వార్త‌లు

అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశము

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, అత్తిలి నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశము మండల పరిషత్ అధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా భార‌త మాజీ ప్ర‌ధాని, భార‌త‌దేశ ఆర్థిక చ‌రిత్ర‌ను కీల‌క మ‌లుపు తిప్పి, ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి చిత్రపటానికి నివాళులు అర్పించడమైనది. సదరు సమావేశములో శాఖల వారీగా

Scroll to Top