వార్త‌లు

పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తణుకు శ్రీనిథి హాస్పిటల్ వారిచే ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

వార్త‌లు

రైస్ మిల్లర్లకు – రైతులకు మధ్య వారధిలా పనిచేయాలి

ఉండ్రాజవరం:ఖరీఫ్ సీజన్ 2024 ధాన్యం సేకరణ విషయంలో రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్య వారధిలా సిబ్బంది మంచి చేయాలని తహసీల్దార్ పి ఎన్ డి ప్రసాద్ సిబ్బందికి సూచించారు.  గురువారం ఉండ్రాజవరం వెలుగు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ధాన్యం సేకరణ విషయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బంది ముందస్తు చర్యలతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. గోనె సంచులు మొదలుకొని, తేమ, 

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడినే – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడినేనని నిరూపిస్తున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న నలుగురికి రూ. 13.58 లక్షల ఆర్థికసాయం అందించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన విప్పర్తి శ్రీనుకు రూ.1,08,600 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం

వార్త‌లు

తణుకు మునిసిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

తణుకు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంనందు నిర్వహించిన ప్రజల సమస్యల ప్రజాదర్బార్ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత ప్రధాని మోడీ సహకారంతో ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళుతున్నదని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వంలో అందరూ కూడా ఎన్నో బాధలతో మిగిలినారు, జగన్ ప్రభుత్వం అసమర్థత పాలన వల్ల ప్రజలు అనేక మోసాలకు గురై,

వార్త‌లు

రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం

తణుకు పట్టణంలో ఈరోజు ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణం లోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ (ఆర్ట్స్) ప్రభుత్వ కళాశాల నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఏర్పాటు చేసిన పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమం లో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. అధ్యక్షులు మస్తాన్ రావుకి, గమని రాంబాబుకి మిగిలిన పెద్దలందరికీ

వార్త‌లు

దోమల నివారణకు గంబూసియ చేపపిల్లల పెంపకం

గురువారం తణుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3వ వార్డ్ కొమ్మాయి చెర్వుగట్టు వద్ద తణుకుశాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు మునిసిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ “దోమలార్వాలను తినే గంబుసియా చేపపిల్లలను” నీటిచెరువులు, నీటి కొలనులలో విడుదల చేసారు. ఈ సందర్భంలో శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ “గంబూసియా చేపలు దోమ లార్వాలను తినడం ద్వారా దోమ పుట్టుకు చెక్ పెడతాయని, ప్రతిఒక్కరూ ఇండ్లఆవరణలో, పరిసరాలలో చిన్న చిన్న నీటి నిల్వలు లేకుండా డ్రై గా

వార్త‌లు

కేసుల రాజీకి ఏకైక రాజమార్గం జాతీయ లోక్ అదాలత్

4వ అదనపు జిల్లా కోర్టు తణుకు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ మరియు జిల్లా జడ్జి ఏలూరు వారి ఆదేశముల మేరకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఒక పత్రికా ప్రకటనలో ఈ విదంగా తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో కోర్టులు ఉన్న ప్రతిచోటా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ బకాయి కేసులు, ఎం.వి.ఓపి.

వార్త‌లు

బాలుర ఉన్నత పాఠశాలలో పోలీసు అవగాహన కార్యక్రమం

సమాజాన్ని, పాఠశాలను, కుటుంబాన్ని గౌరవించాలి. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ప్రత్యేక పోలీసు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిరి. విద్యార్థులు, తల్లిదండ్రులను, పాఠశాల టీచర్లను గౌరవిస్తూ సమాజంలో మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులలో క్రమశిక్షణాలోపం, హెయిర్ స్టైల్స్, చెడు అలవాట్లుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

వార్త‌లు

ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర సమస్యల నుంచి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని

తణుకు నియోజకవర్గం తణుకు మండలం కోనాల గ్రామంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుంచి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ గ్రామంలో 2100, మంది జనాభా కలిగి ఉన్నారని ఈ గ్రామ ప్రధాన సమస్యలు డ్రైన్లు, రోడ్లు అద్వానంగా ఉన్నాయని అన్నారు. ఈ గ్రామంలో

వార్త‌లు

ప్రజలకు ధరలు అందుబాటులో ఉంచడానికే – ఆరిమిల్లి

తణుకు పట్టణంలో బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద పెరుగుతున్న నిత్యవసరాల ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిత్యవసర వస్తువులు, కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద తక్కువ ధరలకే నిత్యవసర వస్తువుల

Scroll to Top