వార్త‌లు

ఎస్ ఎస్ ఆర్ 2025 ప్రకారం జిల్లాలో 16,20,888 మంది ఓటర్లు

👉 జిల్లాలో 64,441 గ్రాడ్యుయేట్ ఓటర్లు 👉 ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ 👉 యువ ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 👉ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎస్ ఎస్ ఆర్ 2025 అనుసరించి ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. 👉సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు […]

వార్త‌లు

విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ 2024-25

నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ 2024-25 లో భాగంగా విజయవాడ మొగల్రాజపురం లోని పీబీ సిద్ధార్థ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 68వ స్కూల్ గేమ్స్ లో పాల్గొని క్రీడాకారులకు క్రీడా విశిష్టతను వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మంత్రి దుర్గేష్. కవాత్ నిర్వహించిన క్రీడా కారులకు అభివందనం చేసిన మంత్రి దుర్గేష్. కళా వేదికపై అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటారన్న మంత్రి దుర్గేష్. స్కూల్స్ గేమ్స్

వార్త‌లు

పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుస్తక పఠన ఆవశ్యకత బాహ్య ప్రపంచానికి తెలిపేలా పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొని అనంతరం పుస్తక స్టాళ్లను సందర్శించిన మంత్రి దుర్గేష్ ఏదేని ఒక విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించే విషయంలో పుస్తకాన్ని తలదన్నే పరికరం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి దుర్గేష్ పుస్తక మహోత్సవం ద్వారా పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తున్న నిర్వాహకులకు

వార్త‌లు

అర్హులైన పేదలకు ఇళ్ళ స్థలాలివ్వాలి – సీపీఐ జిల్లాకార్యదర్శి కోనాల భీమారావు

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంతగృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సోమవారం తాడేపల్లిగూడెం 24, 25 వార్డులల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపిణీచేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళులేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ

వార్త‌లు

ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులుగా కామన మునిస్వామి

ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులుగా కామన మునిస్వామినీ సిపిఎం పార్టీ 26వ జిల్లామహాసభ ఎన్నిక చేసినట్లు కామన మునిస్వామి తెలియజేసినారు .ఈనెల 3, 4 ,5 తేదీలలో భీమవరంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లాసభలలో ఎన్నికయినట్లు తెలిపారు.రాబోయేకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాడుతామని మునుస్వామి తెలిపారు. ప్రస్తుతం ఇరగవరం మండల కన్వీనర్ గా సిపిఎం పార్టీకి పనిచేస్తున్నట్లు తెలిపారు.

వార్త‌లు

ఉండ్రాజవరం మండల గ్రామ కార్యదర్శుల సంఘం ఎన్నిక

ఉండ్రాజవరం మండలం పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల పంచాయతీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా చివటం గ్రామకార్యదర్శి గంపర్తి వీర వెంకట సత్యనారాయణ, అధ్యక్షులుగా పాలంగి గ్రామకార్యదర్శి మహమ్మద్ హాసన్ జానీ, ఉపాధ్యక్షులుగా కాల్దరి గ్రామకార్యదర్శి వంగా శ్రీనివాస్, కార్యదర్శిగా చిలకపాడు గ్రామకార్యదర్శి చోళ్ల రాజు, కోశాధికారిగా వడ్లూరు గ్రామకార్యదర్శి తిప్పాని రాజకుమార్, ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా మహిళ

వార్త‌లు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలి

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.శుక్రవారం తాడేపల్లిగూడెం 29 వ వార్డులో పేదలకు ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపిణీ చేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,గ్రామీణ

వార్త‌లు

తాడేపల్లిగూడెంలో తొలి మహిళా ఉపాద్యాయిని సావిత్రిభాయి జయంతి

తొలి మహిళా ఉపాద్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉభయ గోదావరి జిల్లాల బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాశీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు భరించి మహిళల విద్యకై పోరాడారని, భారతదేశంలో మహిళా అభ్యున్నతి కొరకు తన జీవితాన్ని ధారబోసిన భారత తొలి

వార్త‌లు

ఉండ్రాజవరం మండలంలో రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభలు

రీ సర్వేలో జరిగిన అవకతవకలను పున:సమీక్షచేసి ప్రజాభాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిమిత్తం మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేయబడ్డ సత్యవాడ సచివాలయంలో గురువారం నిర్వహించబడిన గ్రామసభకు తహసిల్దార్ పి యన్ డి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫీల్డ్ లెవెల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డులు శుక్రవారం నుండి 18 తేదీ శనివారం వరకు జరుగుతాయని, ప్రభుత్వ భూముల సర్వే ఈనెల 21 నుండి 30 వరకు, ప్రైవేటు భూములు

వార్త‌లు

నాన్నకు ఇందనం ఇచ్చారు – తల్లికి వందనం మరిచారు

నాన్నకి ఇందనం ఇచ్చి, తల్లికి వందనం మరిచారని ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇవ్వకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇస్తామనడం మోసపూరితమైన చర్య అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ ఎస్ ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి ధ్వజమెత్తారు. ఈ మేరకు తణుకులో శుక్రవారం స్థానిక శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఏ ఐ ఎస్ ఏ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Scroll to Top