వార్త‌లు

పిడుగుపాటే వారికి శాపం అయింది

అందరి జీవితాల్లో వెలుగులు చిమ్మే దీపావళి పండుగ వారి జీవితాలలో నిండు అమావాస్యను మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం,  సూర్యారావుపాలెం, కాల్దారి రహదారి ప్రక్కన కొబ్బరి చెట్టుపై పిడుగు పాటుకు బుధవారం ఆ ప్రాంతంలో ఉన్న దీపావళి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమై పోగా, ఇద్దరు మహిళలు మృతి చెందారు, ఇద్దరిలో ఒకరు యజమాని భార్య కావడం ఒక విషాదమైతే,  ఐదుగురికి తీవ్ర గాయాలు, పలువురు పాక్షికంగా క్షతగాత్రులైనట్లు   ప్రాథమిక సమాచారం.  సాయంత్రం ఐదు గంటల […]

వార్త‌లు

ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపరాదు

ట్రూ అప్ పేరుతో ప్రజలపై వేసిన 6072కోట్ల కరెంట్ బారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహారించు కోవాలని CPM పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా మరియు విద్యుత్ పెంపుదల ప్రతులను దగ్ధం చేయడం CPM ఆధ్వర్యంలో జరిగింది. ట్రూ అప్, ఇందన సర్దుబాటు పేరుతో ప్రజలు పై బారాలు వేయడం ఆపాలని, కూటమి హామీలు మేరకు గత ప్రభుత్వం పెంచిన బారాలు

వార్త‌లు

ఉండ్రాజవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం గ్రామంలో కొలువైన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆశ్వీయుజ మాసం మంగళవారం సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ జరిగిందని, భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించారని, తీర్థప్రసాదాలు స్వీకరించారని పురోహితులు మద్దిరాల ఏడుకొండలు తెలియజేశారు.

వార్త‌లు

మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలి

ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కార్యాలయం వద్ద ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్( CITU)రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహా ధర్నా జరిగింది. పట్టణ విస్తరణ కనుగుణంగా మునిసిపల్ కార్మికులు సంఖ్య పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇంజనీరింగ్, క్లాప్ కార్మికులకు రూ. 24500/-ఇవ్వాలని, చట్టప్రకారం ఉన్న సెలవలు

వార్త‌లు

వ్యవసాయ అవగాహన తరగతులు

తణుకు మండలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయము మరియు వ్యవసాయ స్కీముల పైన అవగాహనా కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్ మాట్లాడుతూ సిబ్బంది అందరు వ్యవసాయ స్కీము ల మీద పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం నూకరాజు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత మరియు పురుగు మందులకు బదులు జీవన ఎరువులు ఏ

వార్త‌లు

పెండింగ్ లో ఉన్న విద్యా, వసతిదీవెన నిధులను విడుదల చేయాలి. –

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ నిడదవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిడదవోలు ఎమ్.ఆర్.ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు వై. భాస్కర్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, నిడదవోలు లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మత్తుపనులు వెంటనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవన నిధులు రూ.3,480కోట్ల రూపాయులు పెండింగ్లో ఉంచిందని దీని వలన చదువులు పూర్తిచేసిన

వార్త‌లు

దీపావళి మందుల అమ్మకాలకు ముందు జాగ్రత్త చర్యలు

ఉండ్రాజవరం పోలీస్ స్టేషను పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా లైసెన్స్ కలిగిన వారు దీపావళి సామాగ్రి విక్రయించే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని ఎవరైనా లైసెన్స్

వార్త‌లు

తణుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలోనితణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల పారిశుధ్య మెరుగుదలకు కార్యదర్శులు అందరూ దృష్టి పెట్టాలన్నారు. తణుకు నియోజకవర్గంలోని విద్యుత్తు వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి

వార్త‌లు

తణుకు నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ శాశ్వత సభ్యత్వం నిమిత్తం లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు 2024,2025 కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ఉన్న దాని కన్నా భిన్నంగా ఈరోజు 100 రూపాయలు సభ్యత్వం అని ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించడం

వార్త‌లు

సత్యవాడ పాఠశాల విద్యార్థులకు మాక్ పోలింగ్

ఉండ్రాజవరం:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  ప్రజాస్వామ్య విలువలు , సహకారం, సమాజం పట్ల బాధ్యత మొదలైన విలువలు పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పీ ఎం శ్రీ స్కూల్స్ నందు, సమగ్ర శిక్ష సౌజన్యం తో” దేశ్ అప్నాయన్” సంస్థ ద్వారా యాక్టిజన్ క్లబ్ శనివారం ఏర్పాటు చేశారు. ప్రతీ నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పి ఎం శ్రీ), సత్యవాడ ఉన్నత  పాఠశాల సోషల్ ఉపాద్యాయులు పి ఎస్

Scroll to Top