ఎస్ ఎస్ ఆర్ 2025 ప్రకారం జిల్లాలో 16,20,888 మంది ఓటర్లు
👉 జిల్లాలో 64,441 గ్రాడ్యుయేట్ ఓటర్లు 👉 ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ 👉 యువ ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 👉ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎస్ ఎస్ ఆర్ 2025 అనుసరించి ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. 👉సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు […]










