వార్త‌లు

ఎమ్మెల్యే గారు మీకు ధన దాహం ఉంటే చెప్పండి.. మేమందరం చందాలు వేసుకొని మీకు ఇస్తాం – మాజీ మంత్రి కారుమూరి

తణుకు పట్టణంలో వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పై మండి పడ్డ మాజీ మంత్రి కారుమూరినిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించి పచ్చి అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లితేతలిలో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీకి గత వైస్సార్సీపీ హయాంలో నే అనుమతులు ఇచ్చారంటూ అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లినాహయాంలోనే పర్మిషన్లు ఇచ్చి ఉంటె ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క పశువు కూడా ఎందుకు వద జరగలేదుఈరెండు నెలల నుండే ఎందుకు రోజూ వందల పశువులు, గోవులు వదిస్తున్నారు.ఫ్యాక్టరీ […]

వార్త‌లు

ఉత్తమ మార్కులతో గ్రామానికి మంచిపేరు తీసుకురావాలి – వడ్లూరు గ్రామసర్పంచ్ రఘుమండ తేజస్వి

వడ్లూరు ఉన్నత పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం 10వ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీమతి రఘుమండ తేజస్వి, వైసిపి నాయకులు రఘుమండ శ్రీను స్టడీ మెటీరియల్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ మారుతీ రామ్ మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించేందుకు ప్రయోజనమని జిల్లా పరిషత్ అందించిన ఈ మెటీరియల్

వార్త‌లు

తణుకు పశువధ కర్మాగార విషయంలో కర్త-కర్మ-క్రియ అన్నీ కారుమూరే

తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఉన్న లాహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అర్ధ రూపాయికి రూపాయిన్నర యాక్షన్ చేస్తున్నారని అన్నారు. నా పరిపాలనలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడ్డంగా పడుకున్నాను వైజాగ్ వెళ్లి

వార్త‌లు

వరినాట్లు నాటిన ముద్దాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

ముద్దాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.బి.బి.సుబ్రహ్మణ్యం సూచనల ప్రకారం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.యం.గోపాలరెడ్డి, సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు యన్.వి.స్వామి ఆధ్వర్యాన 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు దగ్గరలోని వరి పొలానికి క్షేత్ర పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో రైతు తలారి సత్యనారాయణ, గుల్లపల్లి అక్కిరాజులను ఇంటర్వ్యూ చేసి ఆకుమడి, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కలుపులు, నీటిపారుదల, కోతలు, పెట్టుబడి, దిగుబడి, కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు దమ్ము చేసిన పొలంలో దిగి స్వయంగా కొద్దిసేపు నాట్లు

వార్త‌లు

పద్మశాలి ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ – కేలండర్ ఆవిష్కరణ చేసిన వీవర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి

తణుకులో పద్మశాలి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభా కార్యక్రమంలో వావిలాల సరళాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొనిపద్మశాలిల ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ, కెలండర్ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ఎంప్లాయిస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బి.సి.మహిళా నేత, వీవర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సరళాదేవి మాట్లాడుతూ పద్మశాలిలో ఐక్యత, కులచరిత్ర గొప్పతనం గురించి వివరించారు. ఈ‌ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షుడు కట్టా లక్మణస్వామి, కార్యదర్శి కుమారస్వామి, కోపరేటీవ్ , డిప్యూటి తహశీల్దార్ బి.శ్రీదేవి

వార్త‌లు

అత్తిలిలో రబీ ఈ పంటపై జిల్లా వ్యవసాయాధికారి సమీక్ష

జిల్లా వ్యవసాయ అధికారి z.వెంకటేశ్వరరావు మంగళవారం అత్తిలి మండలంలోని గ్రామవ్యవసాయ సహాయకులతో వ్యవసాయాధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా నిర్దేశించిన లక్ష్యాలను సాధించి రైతులకు అన్నిపథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, రబీ నాట్లు మొదలయినందుకు రబీ ఈ పంట నమోదు చేయాలని జిల్లా ఆదేశించారు.ఆ తరువాత పాలి గ్రామంలోని ఈ పంట App పై VAA/VHA రైతులతో పరిశీలించడం జరిగింది. అలాగే రైతులకు నాట్లు వేసేటప్పుడు తీసుకోవల్సిన

వార్త‌లు

స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలు

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఇళ్లులేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్

వార్త‌లు

కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తాత్సర్యం, తడబాటు, డొంక తిరుగుడు విధానాలకు పాల్పడటం ప్రజలను మోసగించడమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. మంగళవారం తణుకు విచ్చేసిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ట్రూ అప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించిన కూటమి

వార్త‌లు

వాన్ బరి యాజమాన్యం – కార్మికులు మధ్య వేతన ఒప్పందం

వాన్ బరి యాజమాన్యం, కార్మికులు మధ్య వేతన ఒప్పందం కుదిరిందని యూనియన్ అధ్యక్షులు, సి.ఐ.టి.యు. జిల్లాకార్యదర్శి పీవీ. ప్రతాప్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఏలూరు జేసీయల్ కార్యాలయంలో జేసీయల్ సమక్షంలో ఇరువురు ఒప్పంద పత్రాలు పై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ 1,2024నుండి 2026 మార్చి వరకు రెండు సంవత్సరాలు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలనుండి కార్మికులకు మాత్రమే అగ్రిమెంట్

వార్త‌లు

తాడిపర్రు ఘటన బాధిత కుటుంబాలకు రామచంద్రయాదవ్ పరామర్శ- ఆర్ధిక సాయం

యువత ఆదర్శంగా ఉండాలి..! * యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని పిలుపు.. * ఫ్లెక్సీ వివాదం కారణంగా మరణించిన నలుగురు యువకులు.. * తూర్పు గోదావరి జిల్లాలో బీసీవై అధినేత పర్యటన రాజకీయాలు, రాజకీయ వివాదాలు, కుల సంబంధిత అంశాలు పట్ల యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పర్యటించారు.. ఈ గ్రామంలో రెండు నెలల

Scroll to Top