వార్త‌లు

దిండి రిసార్ట్స్ పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్

దిండి రిసార్ట్స్ వసతిగృహాల మరమ్మత్తు పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హోటల్లో అదనపు గదుల ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గారు అక్కడ జరుగుతున్న పనుల పనితీరును వివరించిన అధికారులు.. ఐదు గదుల్లో ఆధునికీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మరో ఏడు […]

వార్త‌లు

నరసాపురంలో శ్రీ వై.యన్.కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వై.యన్.కళాశాల నందు నరసాపురంలో శనివారం శ్రీ వై.యన్.కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో పేరుగాంచిన విద్యాసంస్థ వై.యన్.కళాశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ద్వారా ఎంతో మంది విద్యార్ధుల భవితవ్యాన్ని మార్చిన ఘనత వై.యన్.కళాశాల సొంతమని

వార్త‌లు

తెలుగు భాష ద్వారా వ్యక్తిత్వ వికాసము – ప్రముఖ సైకాలజిస్ట్ బి.యం.గోపాలరెడ్డి

రాజమహేంద్రవరంలో చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యాన జరిగిన 2వ ప్రపంచ తెలుగు మహాసభలలో మనోవిజ్ఞానవేత్తలకు జరిగిన కార్యశాలలో “తెలుగు భాష ద్వారా వ్యక్తిత్వ వికాసము” అనే అంశము పై పరిశోధనా పత్రం సమర్పించిన తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ బి.యం.గోపాలరెడ్డిని అభినందిస్తున్న డా.వింజరపు జనార్ధనం, డా.సత్యమూర్తి, డా.మహాలక్ష్మి కుమార్, డా.యం.ఎస్.శ్రీనివాస్ తదితరులు.

వార్త‌లు

ఉప ముఖ్యమంత్రి దృష్టికి తణుకు పశువధశాల సమస్య

తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపయోగపడే గోజాతిని, భావి తరాల భవిషత్ను అంధకారంలోకి నేడుతు, పర్యావరణాన్ని అన్నిరకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు సంకల్పంతో ఉన్న ఆ కబేలా యాజమాన్యానికి కోమ్ము

వార్త‌లు

తణుకు గోవధశాలను తక్షణమే తొలగించాలి – గోసేవా సమితి

తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపపగపడే గోజాతిని, భావితరాల భవిషత్ను అంధకారంలోకి నేడతు, పర్యావరణాన్ని అన్ని రకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు శంకల్పముతో ఉన్న ఆ కాబేలా యాజమాన్యము కోమ్ము

వార్త‌లు

తిరుపతి మృతులకుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్లో కలసి కృతజ్ఞతలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం. తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్ లో శుక్రవారం 10-01-2025 సాయంత్రం 6 గంటలకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు.సత్వరమే స్పందించి ప్రభుత్వం సాయం

వార్త‌లు

శానిటరీ వర్కర్స్ కు కనీసవేతనం రూ 26000 చెల్లించాలని సిఐటియు డిమాండ్

గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. శనివారం పెనుగొండ గ్రామపంచాయతీ పార్కు వద్ద జరిగిన శానిటరీ వర్కర్స్ సమావేశంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, రోజుకు నాలుగు సార్లు టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగ భద్రత లేకుండా

వార్త‌లు

క్రీడలు మానసిక వికాశానికి – శరీర దారుడ్యానికి దోహదపడతాయి

యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన – మంత్రి కందుల దుర్గేష్ క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుడ్యానికి ఎంతో దోహదపడతాయని, యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలుర హై స్కూల్ నందు నిడదవోలు సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను

వార్త‌లు

రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం – మంత్రి కందుల దుర్గేష్

జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 304 షేడ్స్ నిర్మాణం పూర్తి చేశాం. ** రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ** గ్రామంలో 1.85 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ప్రారంభించి, అనంతరం సంక్రాంతి సంబరాల వేడుకల్లో రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

మద్యాన్ని వినియోగించుటకు అనుమతించిన పాన్ షాప్ నిర్వాహకుడుపై కేసు నమోదు – ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తణుకు మండలంలో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తణుకు మండలం మండపాక గ్రామంలో పాన్ షాప్ నిర్వాహకుడు కోప్పన దుర్గాప్రసాద్ (29) తన పాన్ షాప్ లో బహిరంగంగా మద్యాన్ని వినియోగించుటకు అనుమతించడంతో అతనిపై కేసు నమోదు చేసి అతని వద్ద లభించినటువంటి మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అనుమతులు లేకుండా మద్యం వినియోగం కోసం అనుమతించిన

Scroll to Top