దళితులంతా ఒక్కటి కావాలి-హక్కుల కోసం
తణుకు మండలం కొమరవరం గ్రామంలో బుధవారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత ఐక్యవేదిక సభా కార్యక్రమం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథి దళిత ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, సెక్రెటరీ పి. రాజేష్, తణుకు మండలం అధ్యక్షులు నక్క రమేష్ సభాధ్యక్షులు మద్దిపాటి ఏసు, ఉద్యోగ సంఘాల నాయకుడు జి.మధు సురేష్ మాట్లాడుతూ దళితుల మీద దాడులు జరిగితే ఊరుకునే రోజులు పోయాయి దాడికి ప్రతి దాడిచేసే విధంగా యువత ముందుకు రావాలని ప్రజా పోరాటాలకు […]

