వార్త‌లు

భవిష్యత్తు అవసరాల కోసం మాస్టర్ ప్లాన్

రాబోయే 30 ఏళ్లలో అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు పట్టణీకరణలో భాగంగా భాగంగా జనాభా పెరిగే అవకాశాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తయారీపై సమీక్ష భవిష్యత్తు తరాలకు, అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పురపాలక సంఘానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన […]

వార్త‌లు

అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) కు నేటికి 50 సంవత్సరములు

నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా 1975 జూన్ 25 న విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) కు నేటికి 50 సంవత్సరములు, అందుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గము, తణుకు పట్టణములో వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తణుకు టౌన్ పాత పోలీస్ స్టేషన్ వీధిలో గల అమూల్య మెస్ మేడపైన సభను నిర్వహించడం జరిగినది.ప్రజాస్వామ్యాన్ని మంటకలిపి, పత్రికా స్వేచ్ఛని హరించి, భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిల్చినఈ రోజును తణుకు

వార్త‌లు

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంఖుస్థాపన

జూన్ 26న రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద జరగనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంఖుస్థాపన పనులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయనున్న

వార్త‌లు

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

కార్యకర్తలు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు తణుకు పట్టణ, రూరల్‌ నూతన కమిటీల నియామకం తెలుగుదేశం పార్టీను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం తణుకులోని ఎమ్మెల్యే కార్యాలయంలో తణుకు పట్టణంతోపాటు, తణుకు మండలం టిడిపి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా

వార్త‌లు

వానాకాలంలో ప్రతీరోజు డ్రై డే గా పాటించాలి

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.దుర్గా మహేశ్వరరావు, పి.హెచ్.సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ సెక్రెటరీలకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ సి.హెచ్.ఓ లకు,హెల్త్ అసిస్టెంట్స్ కు “వెక్టార్ బోర్న్ డిసీజెస్” పునః అవగాహన కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు నిర్వహించి మాట్లాడుతూ “వర్షాకాలం అంటే వ్యాధులకు అనువైన కాలమని, స్తబ్దతతో కూడిన నీటినిల్వలు దోమల పుట్టుకకు స్థావరాలని, ఇందులో భాగంగా దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,

వార్త‌లు

ప్రజాస్వామ్యానికి చీకటియుగం ‘ఎమర్జెన్సీ’

ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం నిలిచింది నాడు జనతాపార్టీ విజయానికి, 2019-2024 మధ్యకాల పరిస్థితులను ఎదుర్కొన్న నేటి కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన సారూపత్య ఉంది గత ప్రభుత్వ దుర్మార్గ పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నాయకుడు సీఎం చంద్రనాయుడు విజయవాడలో జరిగిన “సంవిధాన్ హత్యా దివాస్” 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రజాస్వామ్యానికి చీకటియుగంగా నిలిచిన ‘ఎమర్జెన్సీ’కి నేటితో 50 ఏళ్లని,ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం నిలిచిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి.

ఏక్ దేశ్ మే…దో విధాన్…దో ప్రధాన్ ఔర్ దో నిషాన్…నహీ చలేగా నహీ చలేగా. మాజీ కేంద్రమంత్రి, జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. దేశంకోసం, ధర్మంకోసం ప్రాణాలు అర్పించిన నిస్వార్థ నాయకులు,తన మన బేధం లేకుండా దేశ సేవకే పాటుపడిన త్యాగమూర్తి బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని, పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గము, తణుకు టౌన్ 42 వ. బూత్ లో గల (హరి నిలయం) వద్ద దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం

వార్త‌లు

94934 22222 ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు

*యువ నాయకులు నారా లోకేష్ స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి వాట్సప్ వేదిక**94934 22222 ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు**వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ* ****రాబోయే నాలుగేళ్లలో తణుకు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సంక్షేమం అమలు చేసే దిశగా పునరెంకితం అవుతానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి వాట్సప్ వేదిక ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ

వార్త‌లు

విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం

*విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం**పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా చర్యలు**గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిన విద్యావ్యవస్థ**విద్యార్థులకు కిట్లు, యూనిఫామ్ అందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ* *****కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ విద్యావ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టం చేసిన జీవో 117 ను సమీక్షించి

వార్త‌లు

సుపరిపాలనలో ‘తొలి అడుగు-ఏడాది పాలన’ పై కూటమి ప్రభుత్వం

సుపరిపాలనలో ‘తొలి అడుగు-ఏడాది పాలన’ పై కూటమి ప్రభుత్వం వెలగపూడి సెక్రటరియేట్ సమీపాన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్ ,ఇతర అధికారులు*

Scroll to Top