వార్త‌లు

11 ఏళ్ల మోడీ ప్రభుత్వం – సంకల్పంతో సాకారం

11 ఏళ్ల మోడీ ప్రభుత్వం- సంకల్పంతో సాకారం కార్యక్రమంలో భాగంగా వికసిత భారత్ సంకల్ప సభ రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆద్వర్యంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా. ముళ్ళపూడి రేణుక, అనకాపల్లి జిల్లా […]

వార్త‌లు

పేదరిక నిర్మూలనలో కేంద్రప్రభుత్వం కీలక పాత్ర – బీజేపీ నాయకురాలు డాక్టర్ ముళ్ళపూడి రేణుక

వికసిత భారత్ అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి లక్ష్యంతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తణుకు పట్టణ 13వ వార్డులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు డాక్టర్ ముళ్ళపూడి రేణుక మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమికంగా అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి సిబ్బందితో చర్చించి తగ సూచనలు

వార్త‌లు

యోగా దినోత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే దిశగా కృషి

యోగాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరిలో అవగాహన ఈనెల 21న విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొసున్న ప్రధాని మోదీ గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ హోదాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే, గాజువాక నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని

వార్త‌లు

తణుకు నియోజకవర్గ YSR Congress Party – YSRCP ఆఫీసు నందు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, వైఫల్యాలపై వైఎస్సార్సీపీ రాసిన ” YS Jagan Mohan Reddy అంటే నమ్మకం… Nara Chandrababu Naidu అంటే మోసం” పుస్తకాన్ని ఆవిష్కరించటం జరిగింది.

వార్త‌లు

21న యోగా దినోత్సవం విజయవంతం చేయాలి

విశాఖలో ప్రధాని మోదీ పాల్గొంటారని వెల్లడి గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ ఈనెల 21న విశాఖపట్టణంలో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యే విధంగా ప్రతిఒక్కరు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే, గాజువాక–2 నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం గాజువాక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించగా తర్వాతి

వార్త‌లు

వై.యస్. జగన్ అంటే నమ్మకం… నారా చంద్రబాబునాయుడు అంటే మోసం

పశ్చిమ గోదావరి జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా కార్యాలయం భీమవరం నందు సొమవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై ” వై.యస్. జగన్ అంటే నమ్మకం.. నారా చంద్రబాబునాయుడు అంటే మోసం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమిల్లి రాయుడు, ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్,

వార్త‌లు

తల్లికి వందనం తిప్పలు – ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

తల్లికి వందనం తిప్పలు : రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు : తల్లికి వందనం పేరిట ప్రభుత్వం 15వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. 12వ తేదీ నుండి ఈ పథకం ప్రారంభం కాగా … విద్యుత్ వినియోగం 3 యూనిట్లు దాటిందని సుమారు 300మంది ఉండ్రాజవరం సబ్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం నుండి వేచి చూస్తున్నారు. తాము ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణములు వాడకపోయినా 300 యూనిట్లు

వార్త‌లు

తణుకులో వికసిత్ భారత్ సంకల్ప్ సభ

వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వికసిత్ భారత్ సంకల్పసభ కార్యక్రమం సొమవారం తణుకు పట్టణంలో బిజేపి నాయకురాలు డా.ముళ్ళపూడి రేణుక స్వగృహం వద్ద తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా బిజేపి ప్రభుత్వము పేదప్రజల సంక్షేమం, భారతదేశ ఔన్నత్యం కొరకు పాటిస్తున్న విదేశీ విధానాలు, మేకిన్ ఇండియా ద్వారా మనదేశంలో తయారవుతున్న అనేక వస్తువులు, జాతీయ రహదారులు,

వార్త‌లు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన స్కిల్ డెవెలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు

డదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణ, మండలం, ఉండ్రాజవరం, పెరవలి మండలాలలో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మొత్తం 49 మందికి 28,98,500 రూపాయుల చెక్కులను ఆదివారం వేలివెన్ను నివాసంలో అందచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఈ సందభంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్ధికంగా ఇబ్బందులున్నా సంక్షేమం, అబివృద్ది విషయంలో ప్రాధాన్యత

వార్త‌లు

సోమవారం జూన్ 16వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్

** అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు ** సేవ్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 16 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు

Scroll to Top