వార్త‌లు

తణుకులో ఘనంగా ప్రపంచ పితృదినోత్సవం

ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం తణుకు విజయ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో పితృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నడిసొచ్చే దైవం నడిపించే వాహనం సక్రమ మార్గానికి మార్గదర్శకం నాన్న అని అన్నారు. ఈ సందర్భంగా పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ గుత్తుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవితానికి దిక్సూచి భవిష్యత్తుకు చక్కని పునాది తండ్రి అని అన్నారు. పితృ దినోత్సవ సందర్భంగా […]

వార్త‌లు

సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ప్రభుత్వం అండ

తొలి ఏడాదిలోనే రూ. 500 కోట్లు నిధులు కేటాయింపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి 33 మందికి రూ.12.67 లక్షల చెక్కులు అందజేత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంలో భాగంగా పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలను ఆదుకునేవిధంగా మొదటి ఏడాదిలోనే రూ. 500 కోట్లు నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి కేటాయించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ.

వార్త‌లు

బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

పురాతన సంస్కృతీ, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని వెల్లడి అంతర్జాతీయ స్థాయిలో బెలూం గుహలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హామీ అమరావతి: పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక అయిన బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటనతో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో క్రీ.పూ 450 ఏళ్ల నాటి చరిత్ర గలిగి

వార్త‌లు

ఏడాదిలో 250 మందికి రూ. 3.50 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్

దరఖాస్తు చేసుకున్న వారిలో 98 శాతం మందికి లబ్ధి గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు బుట్ట దాఖలు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజవర్గంలో సుమారు 250 మందికి రూ.3.50 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతోమంది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పొందాలని

వార్త‌లు

ఈనెల 15 న తణుకులో అగ్రిగోల్డ్ బాధితుల జిల్లా సమావేశానికి తరలిరండి

అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావుఅగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 15 వతేదీ ఆదివారం తణుకులో జరుగనున్న అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశానికి కష్టమర్స్, ఏజెంటులు అధికసంఖ్యలో తరలిరావాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు కోరారు. శుక్రవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

వార్త‌లు

కూటమి ప్రభుత్వాన్ని నిండుమనస్సుతో ఆశీర్వదించండి”

ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పర్యాటకం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు కలిసి రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చివటం టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన కూటమి ప్రభుత్వ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించగా మంత్రి

వార్త‌లు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్

విమాన ప్రమాదంలో దాదాపు 242 మంది ప్రయాణికులు మృతి చెందడం బాధాకరం: మంత్రి దుర్గేష్ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం: మంత్రి దుర్గేష్ విమాన ప్రమాద బాధితుల కుటుంబాలు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం.. మనసును కలిచి వేస్తోంది:మంత్రి దుర్గేష్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలి: మంత్రి దుర్గేష్

వార్త‌లు

రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ కళా సమ్మేళం-2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కళా వైభవాన్ని చాటేలా నృత్యరూపకాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించిన మంత్రి దుర్గేష్ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబాలని తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: కళలకు కాణాచి అయిన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఆనం కళాక్షేత్రంలో జరిగే కళారూపాలు, సాంస్కృతిక

వార్త‌లు

అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం

గోరంట్ల బుచ్చయ్యచౌదరి చొరవతో రూ.7 కోట్లతో రాజమండ్రిలో శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం.. తద్వారా క్రీడాకారుల ప్రతిభకు పదును మున్సిపల్ స్టేడియం శంకుస్థాపనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి త్వరలోనే రాజమహేంద్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి సుపరిపాలనకు ఏడాది..అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా పాలన నేటి నుండి తల్లికి వందనం…త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం..ఒక్కొక్కటిగా సూపర్-6 హామీల అమలు ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారుచేసిన మోడ్రన్ ఆర్కిటెక్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి :రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

వార్త‌లు

వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్‌ జగన్‌

అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వైసీపీ ఏడాది కూటమి పాలనలో సుపరిపాలన ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అమలు చేసే దిశగా కూటమి ఏడాది పాలన సంబరాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దోపిడీయే ధ్యేయంగా పని చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన జగన్‌మోహన్‌రెడ్డి కేవలం దోపిడీ కోసమే అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. కూటమి పాలన ఏడాది

Scroll to Top