వార్త‌లు

తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రోత్సాహం

నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు తాను కూడా కార్యకర్తలా పనిచేస్తానని వెల్లడి ఇరగవరంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలం టిడిపి నూతన కమిటీ ఏర్పాటు తెలుగుదేశం పార్టీలో యువతను ప్రోత్సహించే విధంగా సీనియర్ నాయకులు చర్యలు తీసుకోవాలని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. పార్టీలో ఎవరూ తక్కువ కాదని తాను కూడా ఒక కార్యకర్తలా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు […]

వార్త‌లు

మధ్యాహ్న భోజనపథకంలో ఇకపై సన్నబియ్యం

రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా విద్యార్థులకు మెనూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇకపై మధ్యాహ్నం భోజన పథకంలో సన్న బియ్యం అందించి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మెనూ ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

వార్త‌లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

తణుకు పట్టణ కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కిందిస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తణుకులోని 2, 11 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 2వ వార్డు అధ్యక్షుడిగా నక్కా ఈశ్వర ప్రసాద్,

వార్త‌లు

నిడదవోలులో పలు అభివృద్ధి పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన

రూ.44.17 లక్షల అంచనా వ్యయంతో కోరుమామిడిలో మంచినీటి ట్యాంక్, పైప్ లైన్లు, కుళాయిలు ప్రారంభించిన మంత్రి దుర్గేష్ తీరుగూడెంలో నూతనంగా నిర్మించిన 33/11 కే.వి. టిడ్కో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవం రూ. 68.50 లక్షల ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవం..నూతన రోడ్లకు శంకుస్థాపన నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో స్టారమ్ వాటర్ డ్రైన్లు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల

వార్త‌లు

రూ.1.45 కోట్ల విలువైన 1345 గజాల స్థలం మున్సిపాలిటీకి విరాళం

రూ.1.45 కోట్ల విలువైన 1345 గజాల స్థలం మున్సిపాలిటీకి బహుకరించినందుకు అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత డాక్యుమెంట్లు అందుకున్న మంత్రి కందుల దుర్గేష్ త్వరితగతిన గాంధీ నగర్ రోడ్డు నెంబర్ 1 నుండి మూలకోడు చెరువు వరకు రోడ్డు వేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం త్వరలోనే మురుగునీటి శుద్ధి కర్మాగారం..ఇందిరా నగర్ కు రోడ్డు వేసేందుకు చర్యలు సమాజంలో స్వచ్ఛంధ సంస్థలు, పౌర సమాజాలది కీలక పాత్ర అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు: కార్పొరేట్

వార్త‌లు

సుపరిపాలన అందిస్తోన్న కూటమి ప్రభుత్వం..ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు ఉపయోగపడే పథకాల ద్వారా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే ఆలోచనలను చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి స్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా తాము సంవత్సర కాలంగా చేసిన పనులు ఆనందాన్ని నింపుతున్నాయన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే రోడ్ల విషయంలో తాము విజయం సాధించామన్నారు. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వమని అభివర్ణించారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారానికి కృషి

వార్త‌లు

నాడు అధ్వాన్నమైన రహదారులు… నేడు అద్దంలా మారిన రోడ్లు

గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఖండవల్లి గ్రామంలో కొత్త రోడ్లు వేయకపోగా పాత రోడ్లు మరమ్మత్తుకు నోచుకోలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడిన దుర్భర పరిస్థితులు చూశామని మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్వాన్న రోడ్లు దర్శనమిస్తున్నా తట్టెడు మట్టి కూడా వేయలేని దౌర్భాగ్య స్థితికి ఆ గుంతల రోడ్లే నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించి నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రిందే

వార్త‌లు

ముందుచూపుతో పీహెచ్ సీల్లో ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్

ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రజల ఆలోచనల నుండి అభివృద్ధి ప్రణాళికలు తయారు ప్రజలకు ఉపయోగపడే పథకాల ద్వారా శాశ్వత పరిష్కారం ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచన నిడదవోలు సర్వతోముఖాభివృద్ది కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ వెల్లడి త్వరలోనే తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు…ఇది ప్రజా ప్రభుత్వమని, మంచి ప్రభుత్వమని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు/ఉండ్రాజవరం: నిడదవోలు పట్టణంలోని 30 పడకల ఆస్పత్రిని రాబోయే రోజుల్లో

వార్త‌లు

వివిధ అభివృద్ది పదకాల ప్రారంభొత్సవంలో మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి గ్రామం నందు రూ. 68.50 లక్షల అంచనా వ్యయంతో ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవంతో పాటు మరో నూతన రోడ్డు నిర్మాణనికి శంకుస్థాపన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు APSSDC చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు

వార్త‌లు

కూటమిని ఆదరించిన గ్రామాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రణాళికలు అత్తిలి టిడిపి సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గత సార్వత్రిక ఎన్నికల్లో అత్తిలి మండలంలోని పోలింగ్‌ బూత్‌లలో కూటమికి డబ్భై శాతం పైగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఖాళీ కాగితంపై రాసి ఇచ్చేలా అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం అత్తిలి మండలం తెలుగుదేశం

Scroll to Top