వార్త‌లు

మార్చి నెల 30న తణుకులో శ్రీనివాస కళ్యాణోత్సవం – తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

సుమారు 3 వేల మంది నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు – వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ఈనెల 30 ఆదివారం తణుకులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తణుకులోని నరేంద్ర సెంటర్, జూబ్లీ బ్రిడ్జి వద్ద నూలి గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి 7.30 […]

వార్త‌లు

రీసర్వేలో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని కోరిన నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు

అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం నందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలిసి నిడదవోలు నియోజకవర్గంలో జూలై 2024 అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ని విడుదల చేయాలని, 2014 – 2019 మధ్య ప్రభుత్వ గృహనిర్మాణ లబ్దిదారులకు రావాల్సిన బకాయిలు గత వై. ఎస్. ఆర్ ప్రభుత్వం చెల్లించనందున ఆ బకాయులను ఇప్పుడు చెల్లించాలని మరియు వై ఎస్ ఆర్ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో భాగంగా ఇబ్బందులు

వార్త‌లు

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.అరవింద బాబు

నరసరావుపేట పట్టణంలో 25వ వార్డు NGO కాలనీలో గల కోడెల పార్క్ నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డా.చదలవాడ అరవిందబాబు పాల్గొని పార్క్ లోని చెత్తను ఊడ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ చదువుతోపాటు ఆటలు కూడా ఆడాలని చిన్నారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు.

వార్త‌లు

విశాఖ స్వామీ స్వరూపానంద ఆశ్రమంలో కబ్జాలు

జగన్మోహన్ రెడ్డి రాజగురువుగా ప్రసిద్ధి చెందిన స్వరూపానందకు చెందిన ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల మేర ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా అధికారులు తేల్చారు. కబ్జా స్థలంలో నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి గజం లెక్క చెప్పాల్సిన వస్తోంది. స్వరూపానందకు మొదట్లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ స్వామిజీ అవతారం ఎత్తారు. తర్వాత ఓ వ్యక్తి

వార్త‌లు

జనవాణి ద్వారా ప్రజాసమస్యల స్వీకరణ – మంత్రి కందుల దుర్గేష్.

ఆదివారం ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేదలు మరింత అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడుతూ పౌష్టికాహారం క్రమం తప్పకుండా

వార్త‌లు

క్రికెట్ బెట్టింగులు జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి.

👉క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పందెం రాయుళ్లుపై ప్రత్యేక నిఘా. 👉బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు… 👉బెట్టింగ్ ముఠాల కార్యకలాపాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. 👉క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు.. 👉- డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. అమరావతి: ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్. అమాయక ప్రజలను యువతను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారిని ప్రలోభ

వార్త‌లు

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పట్టణం, గణపతి సెంటర్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జామియా మసీద్ (పెద్దమసీద్)లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, ముస్లింసోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రార్ధనలలో పాల్గొంటారని అన్నారు.

వార్త‌లు

విశాఖపట్నం 29వ వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మన్యాల శ్రీనివాస్

ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ స్వర్గీయ మన్యాల అప్పారావు జ్ఞాపకార్థం గత 23 సంవత్సరాలు నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ వస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ 29 వ వార్డు పలు ప్రాంతాల్లో చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

వార్త‌లు

ప్రేమ, వినోదం రెండు కలిపితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం – హీరో ప్రదీప్ మాచిరాజు

విశాఖలో సందడి చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రబృందం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమే అటువంటి వాటిని ఎవరూ ప్రమోట్ చేయకూడదు- హీరో ప్రదీప్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ దీపికా కథానాయిక. దర్శక ద్వయం నితిన్, భరత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన

Scroll to Top