వార్త‌లు

జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం – జిల్లా రవాణా అధికారి

ది 29-03-2025 తేది ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారివారి కార్యాలయము రాజమహేంద్రవరం నందు జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం నిర్వహించబడుతుందని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రవాణాశాఖధికారి (RTO) వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం వున్న కండీషన్ లో వేలం వేయబడును కావున ఆసక్తిగల అభ్యర్ధులు బహిరంగవేలంలో పాల్గొనువారు ముందుగా వాహనములు తనిఖీ చేసుకొని తదుపరి ఈ కార్యాలయము నందు వేయు వేలం పాటలో పాల్గొనువారు […]

వార్త‌లు

తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్, మహిళలకు గౌరవం ఇస్తాడని విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం – నవతరం పార్టీ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని మాజీ మంత్రి విడదల రజని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో అన్నారు. చిలకలూరిపేటలో విడదల రజని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే హక్కు కోల్పోయిన విషయం మరచిపోయారని అన్నారు. సాక్షాత్తు పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ని పట్టుకొని “నీచుడు”అని సంభోదించడం

వార్త‌లు

అప్పుడేపుట్టిన ఆడబిడ్డను తుప్పల్లో పడేసిన కన్నతల్లి – పోతవరంలో దారుణం

కన్నబిడ్డను కడతేర్చాలి అనుకున్న కన్నతల్లి … మానవసమాజం నా నాటికీ దిగజారిపొతున్నవైనం… తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పాతపేట అంగన్వాడి సెంటర్ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును తుప్పల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆడ శిశువును కుక్కలు పట్టుకుని వెళుతుండగా స్థానికులు గమనించి పోతవరం పిహెచ్ సి కి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్న డాక్టర్లు. కనీసం జాలికూడా లేకుండా పడవేసిన కన్నతల్లి ఏవరని.. చర్చించుకుంటున్న మహిళలు

వార్త‌లు

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువైన వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి దర్శనం చేసుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలని ప్రార్థించిన మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

పెట్రోల్ లీడర్ ట్రైనింగ్ పొందిన తణుకు బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థులు.

మార్చి 20- 24 తేదీల మధ్యకాలంలో బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ, భీమవరం నందు స్కౌట్స్, గైడ్స్ ఐదు రోజుల పెట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించబడింది. P.M. శ్రీ పథకానికి ఎంపికైన తణుకు బాలురు ఉన్నత పాఠశాల నుండి నలుగురు బాలురు, నలుగురు బాలికలు ఈ కార్యక్రమానికి ఎంపికై శిక్షణ పొందడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి కి ఎనిమిది మంది చొప్పున 32 మంది బాలురు 32 మంది బాలికలు గ్రూప్స్ కి పెట్రోల్ లీడర్స్ గా వ్యవహరిస్తారు.సేవా

వార్త‌లు

మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావుకు పురస్కారం

కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ‌లో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్న కె. వి నాగేశ్వరరావు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈమేరకు జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎన్ వసుంధర చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

వార్త‌లు

పీ4 విధానంలో అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు – 2047 విజన్‌ లక్ష్యంగా ఉగాది నుంచి ప్రారంభం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి హౌసింగ్‌ బోర్డు నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం(పీ4)తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వచ్చే ఉగాది నుంచి ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి తీసుకువస్తోందని చెప్పారు. తణుకు పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. కేవలం పదవులు

వార్త‌లు

తేతలి సొసైటీలో రూ. 4 కోట్లు కుంభకోణం – రూ. 1.67 కోట్లు నష్టపోయిన డిపాజిట్‌ దారులు

8 మందికి రూ. 35.37 లక్షలు చెల్లించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత పాలకుల చేసిన తప్పిదాలతో సొసైటీలో అక్రమాలు ధాన్యం కొనుగోళ్లలో వచ్చిన కమిషన్‌ బాధితులకు చెల్లింపు ఆఖరిపైసా అందేవరకు డిపాజిట్‌దారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వెల్లడి గత పాలకులు చేసిన కుంభకోణంలో నష్టపోయిన డిపాజిట్‌ దారులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం తేతలి సొసైటీలో గత ప్రభుత్వ హయాంలో రూ. 4.64 కోట్లు

వార్త‌లు

ఆరుగొలను గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామ మాజీ ఉపసర్పంచ్ చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్వారీ లారీ ఓనర్స్ యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని..గతంలో లారీ ఓనర్స్ తో ఒక తిమింగలం గ్రావెల్ తోలించుకుని బిల్లులు చేయించుకున్న సందర్భం ఉంది. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే మాత్రం.. మీ గ్రామ సొమ్ము నాకెందుకు.. మీ డబ్బుతో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి.. మీరందరూ ఒక కమిటీ వేసుకుని ఐకమత్యంగా ఉండి ఖర్చు పెట్టుకోండి.. నాకు

వార్త‌లు

ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ – తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని, ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా పవిత్రతతో చేసుకునే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ముందుగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… రంజాన్ అంటే త్యాగానికి ప్రతీక..కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఇఫ్తార్ విందు జరుగుతున్న నేపథ్యంలో.. ఎంతో భక్తిశ్రద్ధలతో 14 గంటల పాటు ఏమి మంచినీరు కూడా ముట్టకుండా టాబ్లెట్లు కూడా వేసుకోకుండా

Scroll to Top