కంచర్ల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఉషోదయ కార్యాలయంలో, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేడబ్ల్యూజెడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో మరియు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ కంచర్ల అచ్యుత రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేకంగా సత్కరించబడ్డారు. ఈ ఉత్సవంలో కంచర్ల మహిళా శక్తి విభాగం విశేషంగా పాల్గొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ వంటి వినోద కార్యక్రమాలతో ఈ వేడుక మరింత ఉత్సాహభరితంగా సాగింది.కంచర్ల మహిళా […]










