41వ వార్డులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు – తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం
పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర *41వ వార్డ్ అధ్యక్షులు ఐయితి. మధుబాబు * పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండె చప్పుడుగా వార్డు టీడీపీ అధ్యక్షులు ఐయితి మధు బాబు అభివర్ణించారు. 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జ్ఞానాపురం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థాపించిన 9 నెలల్లోనే వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి […]










