వార్త‌లు

బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి

రాష్ట్ర బిజెపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక వ్యక్తిగత కార్యాలయము నందు జరిగిన స్వతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్ రాం అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి […]

వార్త‌లు

కనీస మద్దతు ధర కంటే అధికధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చు – మంత్రి కందుల దుర్గేష్

రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ లక్ష్యం పెంపుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం ప్రస్తుత రబీ సీజన్ లో 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు స్లాట్ బుకింగ్ కోసం7337359375 వాట్సాప్ నెంబర్ :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం

పదవులకు వన్నె తెచ్చిన బాబూ జగజ్జీవన్ రామ్ మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్ ఆశయాలు అనుసరణీయం సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు దేశ ఉపప్రధానిగా, కేంద్రమంత్రిగా బాబూ జగజ్జీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్

వార్త‌లు

తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం

తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 15 మందితో నూతన కమిటీని ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి **********తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి 15 మందితో నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ లో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండేటి శివని, అదేవిధంగా వైస్ చైర్మన్ గా వల్లూరి వెంకట

వార్త‌లు

పార్ట్ టైం ఎంప్లాయ్ లా తయారైన మాజీమంత్రి కారుమూరి

తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్ట్ టైం ఎంప్లాయ్ లాగా అప్పుడప్పుడు తణుకు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి బురదజల్లి వెళ్లిపోవడం అలవాటుగా మారిందని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడి చంద్రబాబు నాయుడుని విమర్శించడం ఇక్కడ మమ్మల్ని విమర్శించడం ఇదే పనిగా ఉంటూ నియోజకవర్గంలో ఏదైనా

వార్త‌లు

కొబ్బరి దింపు, ఒలుపు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు

అసంఘటిత కార్మికులుగా వున్న కొబ్బరి ఒలుపు, దింపు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వారి అభివృద్ధికి సమగ్ర శాసనం తేవాలని తణుకు ఏరియా కొబ్బరి ఒలుపు, దింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు.మంగళవారం చుక్కవానితోట గ్రామం కొబ్బరి తోటలో జరిగిన తణుకు ఏరియా కొబ్బరి దింపు ఒలుపు కార్మిక సంఘం కమిటీ సమావేశంలో భీమారావు మాట్లాడుతూ కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులు చెట్లు ఎక్కుతూ దిగుతూ ప్రమాదాలకు

వార్త‌లు

కూటమి ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ

చిత్తశుద్ధి బాధ్యతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం భవిష్యత్తులోనూ ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది తణుకు నియోజవర్గంలో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇరగవరం మండలం అర్జునుడు పాలెం,

వార్త‌లు

సోము వీర్రాజుతో బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్ళపూడి రేణుక భేటీ

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గా ఎన్నికయిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గసభ్యులు సోము వీర్రాజుని మంగళవారం రాజమండ్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్ళపూడి రేణుక సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్త్రంలో కూటమి ప్రభుత్వపనితీరు, బిజేపి శ్రేణుల పనితీరుపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి

వార్త‌లు

మా ఇంటికి ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు

కరెంట్ ఛార్జిలు తగ్గించాలి – ఇంటింటికి సిపిఎం స్టిక్కర్ క్యాంపెయిన్ రాజమహేంద్రవరం : మా ఇంటికి ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు అంటూ, కరెంట్ ఛార్జిలు తగ్గించాలని ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ప్రకటించారు. ఈ సందర్బంగా అరుణ్ మాట్లాడుతూ గత YCP ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జిలను పెంచి ప్రజలపై భారమోపారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాధుడు అనే కార్యక్రమంతో

వార్త‌లు

మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బొలిశెట్టి రాజేష్

పట్టణంలో మెగా క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించి టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బొలిశెట్టి రాజేష్ ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ టోర్నమెంటు ఓపెనింగ్ లో భాగంగా ముందుగా క్రీడాకారులకు, శుభాకాంక్షలు తెలియజేస్తూ..BCL టోర్నమెంట్ నిర్వహిస్తున్న వారికి ముఖ్యంగా మూల స్తంభాలైన చిన్న, కరీం, సలాం మరియు వీరికి సపోర్ట్ చేస్తున్న మిగతా వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత ఫిట్నెస్ గా ఉండటం కొరకు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ ముందుకు వెళ్లాలని

Scroll to Top