ధాన్యం కొనుగోలులో పారదర్శకంగా కూటమి ప్రభుత్వం
24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ వైసీపీ ప్రభుత్వ హయాంలో తరుగు పేరుతో దోపిడీ గతంలో ఆరు నెలలకు సైతం రైతులకు జమ కాని నగదు తణుకు నియోజకవర్గంలో లక్ష టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం దువ్వ, వేల్పూరు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రైతులు తాము విక్రయించుకున్న ధాన్యానికి సంబంధించి 24 గంటలు వ్యవధిలోనే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు […]










