వార్త‌లు

ఉగాది పురస్కారానికి పి.వీరలత (శ్రీలత) ఎంపిక – విశాఖపట్నం జర్నలిజానికి గౌరవం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఏప్రిల్ 12న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరగనుంది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఈ మేరకు అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరానికి చెందిన ఆంధ్ర వాయిస్ రిపోర్టర్ పి. వీరలత మహిళా జర్నలిస్టుల విభాగంలో ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక కావడం విశేషం. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత, […]

వార్త‌లు

పర్యావరణహిత ఏ.ఐ. టెజి ఆటోలు ఎగ్జిబిషన్

ఆటోమొబైల్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా పేరుపొందిన ” అతుల్ ఆటోస్” లిమిటెడ్ విశాఖపట్నంలో ఆటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అతుల్ ఆటోస్ ప్రతినిధులు పలు విషయాలను పంచుకున్నారు, నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆటోల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని సమస్త ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో రాంకోర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ అతుల్ ఆటోస్ ప్రవేశపెట్టిన కొత్తతరహా ఆటోలో వినూత్నమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు. ఆటోలు

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభయాన్

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో PMSMA (ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభయాన్) కార్యక్రమంలో భాగంగా నిస్సా హాస్పిటల్ డాక్టరు తణుకు డా. అయేషా ఖాన్ MD GYNIC గర్భిణీలను ఉచితంగా పరీక్షచేసి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి. వైద్యాధికారి డాక్టర్ ఆర్. ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి శిశు సురక్ష కార్యక్రమంలో గర్భిణీల అందరికి బీపీ, షుగరు, పరీక్షలు నిర్వహించి తద్వారా హైరిస్క్ వారిని గుర్తించి, వారికి ముందుగానే చికిత్స

వార్త‌లు

మాజీ మంత్రి కారుమూరి వల్ల ప్రాణహాని ఉంది

నరికేస్తాం, ఇంట్లోంచి లాగి కొడతామంటూ వ్యాఖ్యలు తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ – తణుకులో విలేకరులతో మాట్లాడిన కూటమి నాయకులు మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వల్ల తమకు ప్రాణహాని పొంచి ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తణుకులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఏలూరులో జరిగిన వైసిపి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ

వార్త‌లు

ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

యూనియన్ నేతలు డి. సోమసుందర్, ఐవీ. సుబ్బారావు, ఆలపాటిల పిలుపు 2025 మే నెలలో ఒంగోలులో జరగనున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) కార్యదర్శి డి.సోమసుందర్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. మే నెలలో జరగబోవు యూనియన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశం జిల్లా యూనియన్ కమిటీ అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షతన మంగళవారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో యూనియన్ విస్తృత

వార్త‌లు

బిజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆత్మీయ అభినందనసభ

ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ నుండి రెండవసారి శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు,ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులుసోము వీర్రాజు ఆత్మీయ అభినందన సభ మంగళవారం రాజమండ్రి మంజీరా ఫంక్షన్ హాల్ యందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి నాయకులు తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, ఏపీ రేరా

వార్త‌లు

రాజధానిలో చంద్రబాబు కొత్త ఇల్లు – రేపే శంకుస్థాపన

రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. బుధవారం ఉదయం శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ-9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని

వార్త‌లు

ఈనెల 10న రాష్ట్ర మంత్రులు పర్యటన

నియోజకవర్గంలో పలుఅభివృద్ధి పనులకు శ్రీకారం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు తణుకు నియోజకవర్గంలో ఈ నెల 10న రాష్ట్రమంత్రులు పర్యటించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులుశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కేంద్ర భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరవుతారని చెప్పారు. తణుకు పట్టణంలోని 25, 29, 34, 28, 12,

వార్త‌లు

బాలుడు మృతిపైసీబీఐ విచారణ చేయాలి – -ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

పోర్ట్ స్టేడియం విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతిజరిగిన దుర్ఘటన పై సీబీఐ విచారణ చేయాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కే.జి.హెచ్ మార్చురీ వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ యాజమాన్యం భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన సదస్సు – ర్యాలీ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంధర్బముగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైధ్యాధికారి డాక్టర్ ఆర్‌.ఎస్‌.ఎస్‌.వి ప్రసాద్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అనే నినాదం తో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆయన తెలియజేశారు. తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం, మనుగడను పెంపొందించడానికి, నివారించదగిన ప్రసూతి, శిశు మరణాల గురించి అవగాహన పెంచడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని , తెలియజేశారు.మరియు ఏ తల్లి జన్మనిస్తూ

Scroll to Top