వార్త‌లు

ఉండ్రాజవరం మండలం బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా ఫూలే జయంతి

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మండల బిజెపి కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు కోప్పినీడి సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, సామాజిక సమానత్వం, మహిళా అభ్యున్నతి, ప్రతి ఒక్కరికి చదువు వంటి మహోత్తర సంస్కరణలకు బీజం వేసిన మహాత్మ జ్యోతిరావు మనకు ఆదర్శమని అన్నారు. […]

వార్త‌లు

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం

• జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ • వీగిన అవిశ్వాస తీర్మానం.. నెగ్గిన జనసేన.. • నిడదవోలులో చక్రం తిప్పిన మంత్రి కందుల దుర్గేష్ • జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడంలో కందుల దుర్గేష్ కృషి అసామాన్యం • జనసేన పంచన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీతో కలిపి 15కు చేరిన జనసేన బలం • రాజకీయ చతురత ప్రదర్శించిన మంత్రి కందుల దుర్గేష్ • జనసేన స్కెచ్ కి వైసీపీ

వార్త‌లు

భారతీయ జనతా పార్టీ – బస్తీ చలోఅభియాన్

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణం 25 వ.వార్డు బ్యాంక్ కాలనీలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం హాస్పటల్ సిబ్బందితో సమావేశమై NDA ప్రభుత్వంద్వారా ప్రజలకు అందవలసిన సేవలను, అమలవుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకొనటం జరిగినది. ఈ కార్యక్రమంలో Dr.N. డానియల్ రాజ్, Dr.V.H. క్రాంతి రెడ్డి, P.సునీత(HV), బొల్లాడ నాగరాజు (బిజేపి తణుకు పట్టణ అధ్యక్షుడు), గంటా

వార్త‌లు

అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త,

ప్రతి ఒక్కరికి చదువు వంటి మహోత్తర సంస్కరణలకు బీజం వేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర బిజేపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డా.ముళ్ళపూడి రేణుక. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, సామాజిక సమానత్వం, మహిళా అభ్యున్నతి, తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు పూలే అని

వార్త‌లు

చేబ్రోలు కిరణ్ పై తక్షణ చర్యలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – వంక రవీంద్రనాథ్ YSRCP శాసనమండలి సభ్యులు

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిసతీమణి పై జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వెంటనే అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం మరియు అరెస్ట్ చేయడం మంచి పరిణామం. స్వంత పార్టీ వారైనా హద్దులు దాటితే అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా వ్యవహరించాలి.వ్యక్తిత్వ హననం, అసభ్య కర వ్యాఖ్యలు చేసిన వారిపై పూర్తి నిఘా పెంచాలని , అన్ని స్థాయిలలో ఇలాంటి వ్యక్తుల చేష్టలపై కఠినంగా చర్యలు తీసుకొంటే రాజకీయాలలోఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది.ప్రతిపక్షం అంటే

వార్త‌లు

జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా అక్రమకేసులు

పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షిలో ప్రచురితమైన కథనానికి సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు నమోదచేయడాన్ని వ్యతిరేకిస్తూ తణుకు ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసిల్దారు కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీడబ్లు్యజే జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తులా భాస్కర్‌ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి, మరొక 6గురు సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు

వార్త‌లు

రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం

ఏలేటిపాడు సొసైటీను బ్రష్టు పట్టించిన గత పాలకులు – ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 20 వేలు ఈ ఏడాది నుంచే అందజేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు సహకార పరపతి సంఘంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

వార్త‌లు

సంఘసంస్కరణలకు నాంది పలికిన నాంది పలికిన పూలే

జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ‘కూటమి’ – పూలే జయంతి వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కుల వ్యవస్థకు, కుల అహంకారానికి పునాదులు వేసిన మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన వ్యక్తి అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సంఘ సంస్కరణలకు నాంది పలికి ముఖ్యంగా విద్యాసంస్థలను నెలకొల్పి ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. జ్యోతిరావుపూలే జయంతి పురస్కరించుకుని తణుకులోని రాష్ట్రపతి

వార్త‌లు

ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారంతో వైఎస్‌ జగన్‌ – మాజీ మంత్రి కారుమూరికి ఇంకా నోటి దురద తగ్గలేదు

గతంలో జేబు సంస్థగా పోలీసు వ్యవస్థను వాడుకున్నారు ఇప్పుడు అదే అధికార మదంతో వ్యాఖ్యలు చేస్తున్నారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోం 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉంటుంది జగన్, కారుమూరి వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే ధ్వజం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తణుకు నియోజకవర్గంలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏమి మాట్లాడినా చెల్లుతుందనే అహంకారంతో ప్రజల్ని చులకనగా మాట్లాడిన పరిస్థితులు ఉంటే

వార్త‌లు

ఒంటిమిట్ట కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితుల ఆశీర్వాదించారు. టీటీడీ

Scroll to Top