వార్త‌లు

అన్ని వర్గాలను అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలి ఏఎంసీ ఛైర్మన్‌ దాసం ప్రసాద్‌ ప్రమాణస్వీకారం పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌అధికార దాహంతో గత అయిదేళ్ల కాలంలో అన్ని వర్గాలకు అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ […]

వార్త‌లు

పెన్షనర్లకు అండగా కూటమి ప్రభుత్వం

అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. మున్సిపల్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో నిర్వహించిన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

వార్త‌లు

వేల్పూరు పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం

హాజరైన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరు పీఏసీఎస్‌ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సొసైటీ ఛైర్మన్‌గా పెనుమర్తి మోహన్, సభ్యులుగా వీరవల్లి ఆంజనేయులు, పెన్నాడ గణేష్‌లతో జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

వార్త‌లు

ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా

ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా 1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం ఈ నెల ఆగస్టు 11వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్‌లో ప్రజలు

వార్త‌లు

‘పరదా’కధ చాలా గొప్పగా ఉంటుంది

అనుపమ 2.0 ను చూడబోతున్నారు ‘పరదా’ మూవీ మిస్ కావొద్దు స్ఫూర్తిదాయక ‘పరదా’విశాఖలో సందడి చేసిన పరదా నటి అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్) అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ ఆమెతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు

వార్త‌లు

సామాజిక న్యాయ శిల్పం నిర్వహణ ఏది..!!

రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.అంబేడ్కర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా..!? ఎన్నికల ముందు వాడవాడల్లో అంబేడ్కర్ సిద్ధాంతాలు ఆయన గొప్పలు చెప్పుకుంటూ గద్దెనెక్కిన నాయకులు ఎక్కడా..?? నిర్మాణం ఏ ప్రభుత్వంలో జరిగితే ఏంటి..!? శుద్ధి శుభ్రం లేకుండా అలా గాలికి వదిలేస్తారా..!? లోపల ప్యాన్లు,ఏసీ లేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి.. సరైన నిర్వహణ లేక దుమ్ము కొట్టుకుని పోతున్న సామాజిక న్యాయ శిల్ప ప్రాంగణం.. టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటం ఆడవాళ్లు కనీసం అటు కన్నెత్తి చూసే పరిస్థితి

వార్త‌లు

సరస్వతి పార్క్ వద్ద ప్రిన్స్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్) ప్రముఖ నటుడు ఫ్రెండ్స్ మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా విశాఖపట్నం సరస్వతి పార్క్ వద్ద గ్రేటర్ విశాఖ సిటీ వైట్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా

వార్త‌లు

ఆల్కహాల్, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలపై అవగాహన కార్యక్రమం

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యం లో తణుకు సాయి శ్వేత హాస్పిటల్ నందు కేర్ కమిటీ అవగాహన కార్యక్రమంతణుకు పట్టణములో సాయి శ్వేత హాస్పిటల్ నందు తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కేర్ కమిటీ ఆల్కహాల్, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ నిమ్మల సత్యనారాయణ ఎమ్.ఎస్. డాక్టర్ శీలం శ్రీ అశ్విన్ కుమార్ ఎమ్.ఎస్ పాల్గొని ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల మానవుని ఆరోగ్యం

వార్త‌లు

మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనం వేలం

తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన TVS JUPITER 125 CC ద్విచక్ర వాహనమునకు 14-8-2025 తేదీన ఉదయ సుమారు 11.00 గంటలకు తణుకు సజ్జాపురం కో యాక్సియల్ రోడ్ లో గల నందు గల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలం నిర్వహించబడును.వాహనం వివరములుTVS JUPITER -125CC2023 ModelViolet colourగవర్నమెంట్ వారు నిర్ధారించిన కనీస ధర 50,000-/-ఈ ధర మీద బహిరంగ వేలంలో ఎవరైతే ఎక్కువ ధరకు

వార్త‌లు

కొవ్వూరు రోడ్డు ప్రమాద ఘటనలో మృతులకు సంతాపం తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

కానూరు అగ్రహారానికి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా చెరో రూ.10వేల వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేత.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతదేహాల పరిశీలన.. ప్రమాద ఘటనపై ఆరా.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి దుర్గేష్ ప్రయాణాల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచన నిడదవోలు: కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందడంపై

Scroll to Top