దువ్వ గ్రామములో వేంచేసిన శ్రీ దానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ పునర్నిర్మాణం కొరకు ముళ్ళపూడి నారాయణరావు ఆలయ అభివృద్ధి కొరకు ఒక లక్ష 116రూపాయలును ఆలయ ఛైర్మెన్ ప్రత్తి రామకృష్ణకి అందచేశారు. అనంతరం దువ్వ గ్రామంలో తాపీ మేస్త్రి బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవన అభివృద్ధి కొరకు 50వేల రూపాయలను యూనియన్ చైర్మెన్ జానపాముల శ్రీనుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గసభ్యులు, గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




