వార్త‌లు

విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వై.టి.ఆర్.

తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యలమర్తి తిమ్మరాజా (వై.టి. రాజా) జయంతి సందర్భంగా తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో వై.టి.ఆర్. చితపటానికి పూలమాలలు వేసిన ఘన నివాళులర్పించిన కూటమి నాయకులు, మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు, వైటి రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి వై.టి […]

వార్త‌లు

బార్ కౌన్సిల్ అధికారాలను తగ్గించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల కమిటీ సమావేశం మేక ఈశ్వరయ్య అధ్యక్షుడు ఆదివారం తణుకు బార్ అసోసియేషన్ లో జరిగినది .ఈ సమావేశంలో ఐలు ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ ఇప్పటివరకు న్యాయవాదుల వృత్తిలో ఏవైనా లోపాలు జరిగిన దానిపై విచారణ జరిగే అధికారం ఆ రాష్ట్రంలో ఉన్న బార్ కౌన్సిల్ ఉన్నదని మునిస్వామి అన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ అధికారాలను తగ్గించి

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చే కన్నా నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్లడం ఎన్నడూ చూడలేదని ఆ గ్రామాల్లో ప్రజలు అంటున్నారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కూడలి ప్రాంతాల్లో ప్రజలు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు. దీనిపై స్థానికులు గత ప్రభుత్వ విధానాల వల్ల తాము

వార్త‌లు

కలెక్టర్ల సదస్సులో విజన్ ఆంధ్రా – 2047 డాక్యుమెంట్‌పై ప్రణాళిక శాఖ

ఈ సెషన్‌లో గత కలెక్టర్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్వర్ణాంధ్ర – 2047 అనే మూడు అంశాలను వివరించడం జరుగుతుంది.

వార్త‌లు

జర్నలిస్టుల క్రీడలు అభినందనీయం

గోడ పత్రిక ట్రోఫీ ఆవిష్కరించిన కంచర్ల – ఈనెల16 నుంచి 22 వరకు నిర్వహణ సమాజ సేవలో నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఏపి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపాకార్ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు జీవీఎంసీకి చెందిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విశాఖ మీడియా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను, ట్రోఫీలను కంచర్ల ఎంవీపీలోని

వార్త‌లు

కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన “వాసుపల్లి” – కృతజ్ఞతలు తెలిపిన బాధిత దంపతులు

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహాయ సహకారాలందజేసి పునర్జన్మ అందించారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం దంపతులిద్దరూ వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి స్వీట్స్ పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాధితుడి భార్య షర్మిల మాట్లాడుతూ 29వ వార్డు ఆంతోనీ నగర్ కలకత్తా వీధికి చెందిన పోతున చంద్రశేఖర్, షర్మిల దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా ఉండేవారమన్నారు. కాగా తన

వార్త‌లు

ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ – టైటిల్ కప్ గెలిచిన పొలమాంబ 11 ఎస్ జట్టు

గెలిచిన జట్టుకు కప్ అందించిన కంచర్ల ఉపేంద్ర ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పొలమాంబ 11 ఎస్ మధ్య అనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పొలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తో పాటుగా 5లక్షల క్యాష్ ప్రయిజ్ అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ను

వార్త‌లు

ప్రసాద్ గార్డెన్స్ వద్ద రెవెన్యూ సదస్సు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ సౌత్ 35 వార్డ్ లో గల ప్రసాద్ గార్డెన్స్ వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులధ్రువీకరణ, ఆదాయం, నేటివిటీ సర్టిఫికెట్ లు, భూ సంబంధిత అంశాలపై సదస్సులో వివరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజల రెవెన్యూ సమస్యలను వివరంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో భూమి సమస్యలు, పథకాల అమలు

వార్త‌లు

మధ్య దళారులు నమ్మి రైతులు మోసపోవద్దు – జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును మిల్లులకు తరలించి కోవాలి. రైతులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఇరగవరం మండలం కత్తవ పాడు, కంతేరు, రేలంగి, ఇరగవరం గ్రామాలలో మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కల్లల్లో ఆరబెట్టిన ధాన్యమును, కాటా వేస్తున్న వడ్ల బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు 40.6 కేజీలు మాత్రమే తూకం చూపాలన్నారు. ఎక్కువ కాటా వేసి రైతులను నష్టపరచవద్దని సూచించారు. వాతావరణం మార్పులు

వార్త‌లు

బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అథారిటీ పూర్తి సహకారం – చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్

బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అధారిటి (విఎంఆర్డిఏ) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని సంస్థ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం సిరిపురం ఉడా బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఎం.వి.ప్రణవ్ గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుశ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన భేటీలో విఎంఆర్డిఏ పరిధిలో బాలల హక్కులు, వారి

Scroll to Top