రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి – ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కింది స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం తణుకులోని 5, 7, 8,27 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 5వ వార్డు అధ్యక్షుడిగా నొడగల బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా గమిని లక్ష్మి వెంకట […]










