శివ ముక్కోటి సందర్భంగా పాలంగి రామేశ్వరాలయంలో అన్నాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివముక్కోటి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నాభిషేకం నిర్వహించినట్లు అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించినట్లు ఈవో రామయ్య తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link